హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ విస్తరణకోసం రూపొందించిన రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ యంత్రభాగాల్ని గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. ఆ భాగాల్ని కలిపి రెండు వారాల క్రితంఓ రియాక్టర్ను రవాణా చేశారు. నేడు మరో భారీ మెషిన్ను హిందుస్థాన్ షిప్ యార్డు నుంచి పెట్రోలియం సంస్థకు చేర్చారు.

మొదటగా నగరానికి చేరుకున్న భారీ యంత్రం గురించి...ఇక్కడ క్లిక్ చేయండి.విశాఖలో బాహుబలి యంత్రం