ETV Bharat / snippets

కారు- ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు యువకులు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 10:47 PM IST

road accident in tirupati
road accident in tirupati (ETV Bharat)

Road Accident in Tirupati District: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికందిన కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు బపూన్‌ఖాన్(22), రాజాసింగ్(23), సుఖ్‌దేవ్ సింగ్(21)గా గుర్తించారు. ఈ ముగ్గురూ ఒడిశా యువకులు కాగా, స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో వీరు పనిచేస్తున్నట్లు సమాచారం.

Road Accident in Tirupati District: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికందిన కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు బపూన్‌ఖాన్(22), రాజాసింగ్(23), సుఖ్‌దేవ్ సింగ్(21)గా గుర్తించారు. ఈ ముగ్గురూ ఒడిశా యువకులు కాగా, స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో వీరు పనిచేస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.