Mother Daughters Suicide Attempt : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గజ్జిగడలో తల్లీ, ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో ఆ నలుగురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం గమనించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేకనే బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
కుమార్తెలకు పురుగుల మందు తాగించి - తానూ సేవించి తల్లి ఆత్మహత్యాయత్నం
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 1, 2024, 10:03 PM IST
![కుమార్తెలకు పురుగుల మందు తాగించి - తానూ సేవించి తల్లి ఆత్మహత్యాయత్నం Four people attempted suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/1200-675-21844221-thumbnail-16x9-family-suicide-attempt.jpg?imwidth=3840)
Mother Daughters Suicide Attempt : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గజ్జిగడలో తల్లీ, ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కుటుంబ కలహాలతో ఆ నలుగురు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం గమనించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేకనే బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.