ETV Bharat / snippets

జానారెడ్డితో లక్ష్మారెడ్డి భేటీ - కాంగ్రెస్​ గూటికి చేరతారని గుసగుసలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 4:46 PM IST

Congress Operation Akarsh
BRS MLA Lakshma Reddy Meets Congress leader Jana Reddy (ETV Bharat)

BRS MLA Lakshma Reddy Meets Congress leader Jana Reddy : ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్​ శాసనసభ్యుడు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావటంతో ఆయన సైతం కాంగ్రెస్‌లో చేరుతారని చర్చ జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందటంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, కమలం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇదే జరిగితే కమలం బలోపడుతుందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

BRS MLA Lakshma Reddy Meets Congress leader Jana Reddy : ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని కలిశారు. జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్​ శాసనసభ్యుడు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావటంతో ఆయన సైతం కాంగ్రెస్‌లో చేరుతారని చర్చ జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందటంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, కమలం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇదే జరిగితే కమలం బలోపడుతుందని, ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.