తెలంగాణ

telangana

ఖమ్మం జిల్లాలో ప్రజాసంఘాల భారీ ర్యాలీ

By

Published : Oct 19, 2019, 12:38 PM IST

తెలంగాణ బంద్​ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పలు రకాల పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు, వైరాలలో భారీ ర్యాలీ చేపట్టారు.

ఖమ్మం జిల్లాలో ప్రజాసంఘాల భారీ ర్యాలీ

రాష్ట్ర వ్యాప్త బంద్​ సందర్భంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు, వైరాలలో విపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏన్కూరులో భాజపా, వామపక్షాలు, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై వాహనాలు బారులు తీరాయి. గంట పాటు రాస్తారోకో కొనసాగడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రజాసంఘాల భారీ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details