తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ లోక్​సభ ఎవరిది...?

కరీంనగర్​లో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని అధికార తెరాస భావిస్తుంటే... ఈసారైనా తనను విజయం వరిస్తుందని పొన్నం ప్రభాకర్​ ఆశపడుతున్నారు. ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పిచ్చే కరీంనగర్​ ప్రజలు మరి ఎవరివైపు మొగ్గు చూపుతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

By

Published : May 22, 2019, 9:59 PM IST

కరీంనగర్​ లోక్​సభ ఎవరిది...?

కరీంనగర్ లోక్​సభ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెరాస సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వరుసగా రెండోసారి విజయంపై ధీమాగా ఉన్నారు. ఇక కాంగ్రెస్​ అభ్యర్థి పొన్నం ఈ ఎన్నికల్లో గెలిచి బదులు తీర్చుకోవాలని చూస్తున్నారు. మోదీ హవా తన విజయానికి దోహదపడుతుందని భాజపా నుంచి బరిలో ఉన్న బండి సంజయ్​ కుమార్​ భావిస్తున్నారు. మరి ఓటరు దేవుళ్లు ఎవరికి పట్టం కట్టనున్నారో రేపు తేలనుంది.

కరీంనగర్​ లోక్​సభ ఎవరిది...?

ABOUT THE AUTHOR

...view details