ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో వైభవంగా పవిత్రోత్సవాలు

By

Published : Aug 12, 2019, 10:54 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాలలో రెండో రోజు సంపంగి ప్రాకారంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి వారికి అర్చకులు వేడుకగా స్నపన తిరుమంజనం, ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details