కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో దివంగత నేత రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన కుమార్తె షర్మిళ నివాళులర్పించారు. అనంతరం ఘాట్ ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.
వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిళ
కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఆయన కుమార్తె షర్మిళ నివాళులర్పించారు.
వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళుర్పించిన షర్మిళ
Last Updated : Mar 15, 2021, 5:10 PM IST