ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 15, 2021, 4:47 PM IST

Updated : Mar 15, 2021, 5:10 PM IST

ETV Bharat / state

వైఎస్ఆర్​ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిళ

కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్​ఆర్ సమాధి వద్ద ఆయన కుమార్తె షర్మిళ నివాళులర్పించారు.

వైఎస్ఆర్​ సమాధి వద్ద నివాళుర్పించిన షర్మిళ
వైఎస్ఆర్​ సమాధి వద్ద నివాళుర్పించిన షర్మిళ

వైఎస్ఆర్​ సమాధి వద్ద నివాళులర్పించిన షర్మిళ

కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలో దివంగత నేత రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయన కుమార్తె షర్మిళ నివాళులర్పించారు. అనంతరం ఘాట్‌ ప్రాంగణంలోని వైఎస్​ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.

Last Updated : Mar 15, 2021, 5:10 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details