ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2021, 7:05 AM IST

ETV Bharat / state

నివర్‌.. చి'వరి'కి నిండా ముంచింది‌..!

గత ఏడాది నివర్‌ తుపాను సమయంలో పొట్టదశలో ఉన్న వరి కొంతవరకు దెబ్బతింది. ఆ తర్వాత కొద్దిగానైనా పంట దక్కుతుందని ఆశపడి ఇప్పటివరకూ ఎదురుచూశాడు ఆ రైతు. చివరికి నిప్పు పెట్టాడు.

nivar effect on farmers in kadapa
nivar effect on farmers in kadapa

నివర్ తుపాను ప్రభావంతో.. రాను రాను చేను ఎర్రగా మారింది. చివరికి కోత ఖర్చులు కూడా రావని భావించిన కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నంది గ్రామానికి చెందిన రైతు వై.వెంకట నారాయణ సోమవారం పంటకు నిప్పుబెట్టాడు. సాగుకు అయిన పెట్టుబడి రాక అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details