ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో నామినేషన్ల పరీశీలన సమాప్తం

కడప జిల్లాలో 2 పార్లమెంటు, పది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలకు వచ్చిన వాటిలో 15 నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

By

Published : Mar 27, 2019, 7:30 AM IST

జిల్లాలో నామినేషన్ల పరీశీలన సమాప్తం

జిల్లాలో నామినేషన్ల పరీశీలన సమాప్తం
కడప జిల్లాలో 2 పార్లమెంటు, పది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది.కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలకు వచ్చిన వాటిలో 15 నామినేషన్లుతిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కడప పార్లమెంటుకు 24 నామినేషన్లు దాఖలు కాగా... వాటిలో 7 నామినేషన్లు... రాజంపేట పార్లమెంటుకు వచ్చిన 20 నామినేషన్లలో...8 నామినేషన్లు రద్దు చేశారు. జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 215 నామినేషన్లు రాగా... వాటిలో 54 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. మొత్తం 161 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు. నామపత్రాల్లో సంతకం చేయలేదనే కారణంతో పులివెందులలో జనసేన అభ్యర్థి తుపాకుల చంద్రశేఖర్ నామినేషన్​ తిరస్కరించారు. ఈనెల 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details