.
కడపలో భాజపా భారీ ర్యాలీ... సీఏఏ పై అవగాహనే కోసమే
పౌరసత్వ చట్టంపై అవగాహన కల్పించేందుకు భాజపా నడుంబిగించింది. అందులో భాగంగానే కడపలో బీజేపీ వర్కింక్ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న పార్టీలకు ప్రజలే గుణపాఠం చెపుతారని కడపలో మీడియాతో మాట్లాడిన కన్నా తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న కన్నాలక్ష్మీనారాయణ