ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలులో సీఏఏ,ఎన్​ఆర్​సీ చట్టంపై అవగాహన సదస్సు - బద్వేలులో సీఏఏ,ఎన్​ఆర్​సీ చట్టంపై అవగాహన సదస్సు

బద్వేలులో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.

Awareness Conference on CAA and NRC Law
బద్వేలులో సీఏఏ,ఎన్​ఆర్​సీ చట్టంపై అవగాహన సదస్సు

By

Published : Jan 20, 2020, 10:24 AM IST

బద్వేలులో సీఏఏ,ఎన్​ఆర్​సీ చట్టంపై అవగాహన సదస్సు

కడప జిల్లా బద్వేలులో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదన్నారు. ఇస్లాం దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్​లలో ఉన్న హిందువులు వివక్షతకు గురయ్యారు. భారతదేశానికి వస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details