కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో వాడవాడలా శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిముల నివారణకు సంబంధించిన ద్రావణం వీధుల్లో పిచికారి చేస్తున్నారు. రహదారులపై బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. ఈనెల ప్రారంభం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమాలు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
దెందులూరులో వీధుల శానిటైజేషన్ - దెందులూరులో వీధుల శానిటైజేషన్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో వీధులను శానిటైజ్ చేస్తున్నారు. రోడ్లపైన బ్లీచింగ్ పౌడరు చల్లడం, క్రిముల నివారణకు ద్రావణం పిచికారి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలంతా పరిశుభ్రంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
![దెందులూరులో వీధుల శానిటైజేషన్ streets sanitisation at denduluru west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6670758-986-6670758-1586082838891.jpg)
దెందులూరులో వీధుల శానిటైజేషన్