ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి వరదతో...నీటమునిగిన పంటభూములు

వరద పంటభూములను ముంచేసింది. వరద కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

By

Published : Aug 5, 2019, 1:28 PM IST

farmers

గోదావరి వరదతో...నీటమునిగిన పంటభూములు

గోదావరి వరద కారణంగా...పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ,పెరవలి,నిడదవోలు మండలాల పరిధిలోని లంకభూముల్లో పంటలు నీట మునిగాయి.దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పశుగ్రాసానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు.తీవ్ర నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details