ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్ - ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో నిందుతులు అరెస్ట్

ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాకోబ్, సాయి అనే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్​కు పంపారు.

ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్
ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్

By

Published : Jan 10, 2020, 11:23 AM IST

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు గ్రామీణ మండలం వెంకటాపురంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యాకోబ్, సాయి అనే ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్​కు పంపారు. నెలరోజుల కిందట నిందితులు సామూహిక అత్యాచారనికి పాల్పడినట్లు బాధితులురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి.. బాధ్యులైనవారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలిస్తున్నట్లు డీఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.

ఏలూరులో మహిళపై అత్యాచారంలో కేసులో ఇద్దరు అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details