ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వెంటనే తహశీల్దార్​ను నియమించండి'

విజయనగరం జిల్లా కొమరాడ మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా నిర్వహించారు.

By

Published : Aug 16, 2019, 2:52 PM IST

తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా

విజయనగరం జిల్లా కొమరాడ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ గిరిజన సంఘం ధర్నా నిర్వహించింది. వెంటనే తహశీల్దారును నియమంచాలని డిమాండ్​ చేశారు. ఎనిమిది రోజులుగా అధికారి లేనందున రైతులు, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో తహశీల్దార్​ను నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా

ABOUT THE AUTHOR

...view details