ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం

స్కార్పియో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన విజయనగంర జిల్లా పారాది వద్ద జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్​, మరో వ్యక్తి కారులో నుంచి బయటకు రావటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

By

Published : Jan 27, 2020, 10:21 PM IST

కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం
కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం

కారులో చెలరేగిన మంటలు..క్షణాల్లో దగ్ధం

విజయనగరం జిల్లా పారాది వద్ద స్కార్పియో కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కారు ఇంజిన్​లో విద్యుదాఘాతం సంభవించటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వానన చోదకుడు, మరో వ్యక్తి అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పింది. బొబ్బిలి పారిశ్రామిక వాడనుంచి మరమ్మతు కోసం కారును విశాఖకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details