విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. వీరితో పాటు గోవాడ చక్కెర కర్మాగారం వ్యవసాయ విభాగాధిపతి కొవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున గ్రామంలో లాక్డౌన్ పాటించేందుకు గ్రామ పెద్దలు యోచిస్తున్నారు.
గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు
విశాఖ జిల్లా చోడవరంలోని గోవాడలో ముగ్గురికి కరోనా సోకింది. ఈ క్రమంలో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
గోవాడలో ముగ్గురికి కరోనా... ఆందోళనలో గ్రామస్తులు