ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 19, 2020, 3:06 PM IST

ETV Bharat / state

'మూడు ప్రాంతాలను కాదు.. 13 జిల్లాలను అభివృద్ధి చేయాలి'

మూడు రాజధానుల ప్రతిపాదనను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. అర్థం లేకుండా ప్రాంతీయ విభేదాలను పెంచి పోషించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే నిలదీస్తామని విశాఖలో ఆయన హెచ్చరించారు. మూడు ప్రాంతాలను కాదు.. 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. భాజపా-జనసేనల పొత్తు ద్వారా రాష్ట్రంలో మరింత బలపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

mlc madhav comments on 3 capital issue
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్

.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్

ABOUT THE AUTHOR

...view details