చోడవరంలో ఉద్యోగ సంఘాల ఆందోళన
రాష్ట్ర ఐక్య కార్యచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు... చోడవరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న కరవు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.
ఇదీ చదవండీ: