ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2021, 12:48 PM IST

ETV Bharat / state

గంటా శ్రీనివాసరావును కలిసిన సీపీఎం, సీఐటీయూ నాయకులు

విశాఖ ఉక్కు పరిశ్రమ​ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన గంటా శ్రీనివాసరావును సీపీఎం, సీపీఐ నాయకులు కలిశారు.

గంటాశ్రీనివాసరావును కలిసిన సీపీఎం, సీఐటీయూ నాయకులు
గంటాశ్రీనివాసరావును కలిసిన సీపీఎం, సీఐటీయూ నాయకులు

విశాఖలోని ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావును.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, సీఐటీయూ నాయకులు గంగారావు ఇతర నాయకులు కలిశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరంకాకుండా రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయబోయే ఐకాస గురించి వారు చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details