ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2020, 1:54 PM IST

ETV Bharat / state

చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా జల్లి హలియా రాణి

విశాఖ జిల్లా చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా జల్లి హలియా రాణి నియమితుల్యారు.

chintapalli agricultural market committee completed appointments
చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జల్లి హలియా రాణి

విశాఖ జిల్లా చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా జల్లి హలియా రాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియా రాణి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆమె భర్త జల్లి సుధాకర్ ప్రస్తుతం అరకు లోక్​సభ నియోజకవర్గ వైకాపా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా అరకు ఎమరయ్య నియమితులయ్యారు. మరో 17 మందిని డైరెక్టర్లుగా నియమించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details