తీరాల పక్కన కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేయవద్దని మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు.. మంత్రి సిదిరి అప్పలరాజును కోరారు. చోడిపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మంత్రిని కలిశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వారికి గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు, 45 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.