ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో 250 మందికి భోజనాలు - ap ngo distributed food to poor people in anakapalli

కరోనా నేపథ్యంలో పలువురు సేవా కార్యక్రమాలవైపు దృష్టి సారిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు పలువురు సాయం అందిస్తున్నారు.

ap ngo distributed food to poor people in anakapalli
ఏపీ ఎన్జీఏ ఆధ్వర్యంలో 250 మందికి భోజనం

By

Published : Apr 12, 2020, 4:10 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో లెఫ్ట్ ఏపీ ఎన్జీఓ సంఘ సభ్యులు పేదల ఆకలి తీర్చారు. సంఘ నాయకులు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీ వాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారు 250 మందికి ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ఉద్యోగులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details