కరోనా మహమ్మారి త్వరగా పోవాలని కాంక్షిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో హోమం నిర్వహించారు. ఎంపీ డాక్టర్.బీవీ సత్యవతి, ఆమె భర్త విష్ణుమూర్తి చేతుల మీదుగా ఆమె స్వగృహంలో మహాగణపతి మృత్యుంజయ హోమం జరిపారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఈ క్రతువు నిర్వహించినట్టు చెప్పారు.
కరోనా పోవాలంటూ అనకాపల్లి ఎంపీ మృత్యుంజయ హోమం - anakapalli mp satyavathi done a homam latest news
ప్రజలను బలిగొంటున్న కరోనా మహమ్మారి త్వరగా సమసిపోవాలని కాంక్షిస్తూ.. అనకాపల్లి ఎంపీ సత్యవతి తన గృహంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.
![కరోనా పోవాలంటూ అనకాపల్లి ఎంపీ మృత్యుంజయ హోమం anakapalli mp satyavathi done a homam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6748401-660-6748401-1586590208585.jpg)
అనకాపల్లి ఎంపీ మృత్యుంజయ హోమం