ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 15, 2020, 11:37 PM IST

ETV Bharat / state

శ్రీకాకుళంలో రైతుభరోసా కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లాలో రైతుభరోసా పథకాన్ని సభాపతి తమ్మినేని సీతారం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని అర్హులు ఉంటే.. ఇప్పుడైనా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

rythu bharosa
rythu bharosa

శ్రీకాకుళం జిల్లాలో రైతు భరోసా, పీఎం కిసాన్ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని జిల్లాలోని గ్రామ సచివాలయంలో రైతుల జాబితాలను ప్రదర్శించారు. ఇంకా నమోదు చేసుకోలేని అర్హులైన రైతులు ఉంటే ఇప్పుడైనా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. మొదట విడతగా శ్రీకాకుళం జిల్లాలోని 3 లక్షల 63 వేల రైతు కుటుంబాలకు 272 కోట్ల 13 లక్షల మొత్తాన్ని జమచేశామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details