ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2019, 5:46 PM IST

ETV Bharat / state

రాయితీ ఉల్లి కోసం ప్రజల బారులు

ఉల్లి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఉదయం నుంచే రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కిలోమీటర్ల మేర క్యూలైన్లలో జనం గంటల తరబడి వేచి చూస్తున్నారు.

People who travel in kilometers for kg onions
అముదాలవలసలో ఉల్లికోసం కిలోమీటర్ల బారులు తీరిన ప్రజలు

రాయితీ ఉల్లి కోసం ప్రజల అవస్థలు
శ్రీకాకుళం జిల్లా అముదాలవలస రైతుబజార్​లో రాయితీ ఉల్లి కోసం కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా తమకు అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయలు ధరలు నియంత్రించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details