ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలాస రైల్వేట్రాక్ పై బాలిక అనుమానాస్పద మృతి... - పలాసలో పదహారేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని రైల్వే ట్రాక్ పై సింధు(16) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మ పురం గ్రామానికి చెందిన ఆమె... పలాస మండలానికి చెందిన ఓ యువకునికు ప్రేమించుకున్నట్లు తెలిసింది. మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

girl suspicies death in palasa railway track
పలాసలో పదహారేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

By

Published : Jan 27, 2020, 11:28 AM IST

.

పలాసలో పదహారేళ్ల బాలిక అనుమానాస్పద మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details