ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నమ్మండి.. గెలిపించండి.. అభివృద్ధి చేస్తా!

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డోల జగన్​మోహన్​రావు ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ అభ్యర్థి ఉదయ భాస్కర్​తో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు.

By

Published : Apr 9, 2019, 2:52 PM IST

కాంగ్రెస్ అభ్యర్థి జగన్ ప్రచారం

జగన్ ఎన్నికల ప్రచారం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డోల జగన్​మోహన్​రావు ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ అభ్యర్థి ఉదయ భాస్కర్​తో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావుపై విమర్శలు చేశారు. ఆయన పలు కేసుల్లో నిందితుడనీ... కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details