ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధిని చూడండి.. ఓటు వేయండి: పోతుల

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని ప్రకాశం జిల్లా కందుకూరు అభ్యర్థి పోతుల రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By

Published : Apr 4, 2019, 6:30 PM IST

పోతుల రామారావు ఎన్నికల ప్రచారం

పోతుల రామారావు ఎన్నికల ప్రచారం
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని ప్రకాశం జిల్లా కందుకూరు అభ్యర్థి పోతుల రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి వస్తే సమస్యలుపరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details