ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 20, 2019, 7:55 PM IST

ETV Bharat / state

ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఆదిత్య డీఈడీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ఈనాడు-ఈటీవి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని ఆదిత్య డీఈడీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సదస్సులో వక్తలు సూచించారు. ఓటు అనే ఆయుధంతో దేశ భవిష్యత్తునే మార్చవచ్చన్నారు. నిజాయితీగా ఓటు వేసి.. దేశ ప్రగతికి కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ABOUT THE AUTHOR

...view details