ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2019, 8:00 PM IST

ETV Bharat / state

'తెదేపా బీసీల పార్టీ.. గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే'

ప్రకాశం జిల్లా కందూకురు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి.. తెదేపా లోక్​సభ అభ్యర్థి బీదా మస్తాన్​రావు హాజరయ్యారు.

మస్తాన్ రావు ప్రచారం

మస్తాన్ రావు ప్రచారం
ప్రకాశం జిల్లా కందూకురు పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లూరు తెలుగుదేశం లోక్​సభ అభ్యర్థి బీదా మస్తాన్​రావు హజరయ్యారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. బీసీ వర్గానికి చెందిన తనకు లోక్​సభ సీటు కేటాయించడం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీసీలు ఐక్యంగా రాబోయే ఎన్నికల్లో తెదేపాను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. కందూకురు ఎమ్మెల్యే పోతుల రామారావు, జడ్పీ ఛైర్మన్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే రాజన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details