ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజన్న రాజ్యం కోసం.. జగన్ రావాలి'

రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే జగన్ రావాలని వైకాపా నేతలు తెలిపారు. గూడూరు 29వ వార్డులో ప్రచారం నిర్వహించిన వైకాపా నేతలు.. తమకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

By

Published : Mar 23, 2019, 11:25 PM IST

వైకాపా ప్రచారం

గూడూరులో వైకాపా ప్రచారం
నెల్లూరు జిల్లా గూడూరులో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. 29వ వార్డులో ఓటర్లను తమకే ఓటేయ్యాలని అభ్యర్థించారు. రాజన్న రాజ్యం రావాలంటే... జగన్ రావాలని ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details