ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ స్థలం కబ్జా- నిందితులు అరెస్ట్​

నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ సంస్థ స్థలం కబ్జాకు కారకులైన వారిని నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను గూడూరు కోర్టులో హాజరుపరిచారు.

By

Published : May 1, 2019, 12:14 AM IST

Updated : May 1, 2019, 2:53 AM IST

విజయాడైరీ స్థలం కబ్జా- నిందితులు అరెస్ట్​

విజయాడైరీ స్థలం కబ్జా- నిందితులు అరెస్ట్​

నకిలీ ధ్రువపత్రాలతో విజయడైరీ సంస్థ స్థలాన్ని కబ్జాకు యత్నించిన వారిని నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వీఆర్ఓ రామచంద్రయ్యను, ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసిన డాక్యుమెంట్ రైటర్ పెంచలయ్య, మిగిలిన 6మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి గూడూరు కోర్టులో హాజరు పర్చినట్టు డీఎస్పీ బాబు ప్రసాద్​ తెలిపారు.

Last Updated : May 1, 2019, 2:53 AM IST

ABOUT THE AUTHOR

...view details