ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ

నిరుపేద ముస్లింలకు అండగా రహబర్ ఫౌండేషన్ సాయం చేస్తుందని రూట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రసూల్ తెలిపారు.

By

Published : May 31, 2019, 6:37 PM IST

సరుకుల పంపిణీ

పేద ముస్లింలకు నిత్యవసర సరుకుల పంపిణీ

నిరుపేద పేద ముస్లింలకు సాయం చేసేందుకు రహ బర్ ఫౌండేషన్ ముందుటుందని రూట్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రసూల్ తెలిపారు. నెల్లూరు నగరంలోని 33వ డివిజన్​లో 200 మంది పేద ముస్లింలకు వేయి రూపాయల విలువచేసే సరుకులను అందజేశారు. రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లింలకు సరుకులు ఇస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ నెల్లూరు జిల్లాలోనే కాక ప్రకాశం, చిత్తూరులో కూడా సహాయం చేస్తుందని ఛైర్మన్ రసూల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details