ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 22, 2020, 11:44 PM IST

Updated : Jan 24, 2020, 10:07 AM IST

ETV Bharat / state

నెల్లూరులో ఉపరాష్ట్రపతి కుమార్తెకు ఆత్మీయ సత్కారం

నెల్లూరు టౌన్​హాల్​లో ఉపరాష్ట్రపతి కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దీపావెంకట్​కు ఆత్మీయ సత్కారం జరిగింది. ఛాంపియన్స్ అఫ్ చేంజ్- 2019 అవార్డు అందుకున్న ఆమెను... భాజపా నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దీపావెంకట్ చేస్తున్న సేవలను కొనియాడారు.

a sublime tribute to the vice president's daughter in nellore
నెల్లూరులో ఉపరాష్ట్రపతి కుమార్తెకు ఆత్మీయ సత్కారం

నెల్లూరులో ఉపరాష్ట్రపతి కుమార్తెకు ఆత్మీయ సత్కారం
Last Updated : Jan 24, 2020, 10:07 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details