నెల్లూరులో ఉపరాష్ట్రపతి కుమార్తెకు ఆత్మీయ సత్కారం
నెల్లూరు టౌన్హాల్లో ఉపరాష్ట్రపతి కుమార్తె, స్వర్ణ భారత్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు దీపావెంకట్కు ఆత్మీయ సత్కారం జరిగింది. ఛాంపియన్స్ అఫ్ చేంజ్- 2019 అవార్డు అందుకున్న ఆమెను... భాజపా నాయకులతో పాటు పలు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దీపావెంకట్ చేస్తున్న సేవలను కొనియాడారు.
నెల్లూరులో ఉపరాష్ట్రపతి కుమార్తెకు ఆత్మీయ సత్కారం