ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 18, 2020, 9:23 AM IST

ETV Bharat / state

చామకాలువలో పడిన యువకుడి మృతదేహం లభ్యం

ఈ నెల 17న కర్నూలు జిల్లా నంద్యాల చామకాలువలో ఈత కొట్టేందుకు దిగి, గల్లంతైన యువకుడి మృతదేహం.. కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామ సమీపంలో కుందునదిలో లభ్యమైంది.

young man dead body found in Chamakaluva
చామకాలువాలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం


ఈ నెల 17న కర్నూలు జిల్లా నంద్యాల చామకాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైది. పట్టణంలోని సాయిబాబానగర్ వద్ద చామకాలువలో ఈత కోసం దిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అనంతరం 18న కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామ సమీపంలో కుందునదిలో ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details