కర్నూలు జిల్లా నంద్యాలలో టైల్స్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. స్థానిక పద్మావతినగర్లో మాలిక్ టైల్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు దస్త్రాలను పరిశీలించారు. జీఎస్టీకి సంబందించిన వివరాలను సేకరించారు. తనిఖీ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగరాజు యాదవ్ తెలిపారు.
టైల్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ
నంద్యాలలో టైల్స్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. మాలిక్ టైల్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు దస్త్రాలను పరిశీలించారు. జీఎస్టీకి సంబందించిన వివరాలను సేకరించారు.
Vigilance officers
TAGGED:
కర్నూలు జిల్లా వార్తలు