ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 18, 2020, 3:58 AM IST

ETV Bharat / state

టైల్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ

నంద్యాలలో టైల్స్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. మాలిక్ టైల్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు దస్త్రాలను పరిశీలించారు. జీఎస్టీకి సంబందించిన వివరాలను సేకరించారు.

Vigilance officers
Vigilance officers

కర్నూలు జిల్లా నంద్యాలలో టైల్స్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. స్థానిక పద్మావతినగర్​లో మాలిక్ టైల్స్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు దస్త్రాలను పరిశీలించారు. జీఎస్టీకి సంబందించిన వివరాలను సేకరించారు. తనిఖీ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ నాగరాజు యాదవ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details