కర్నూలు జిల్లా హాలహర్వి మండల కేంద్రానికి చెందిన రైతు పురుషోత్తంకు వినూత్నంగా ఆలోచించాడు. తన పొలంలో వ్యవసాయం చేయటానికి ఎద్దులు లేకపోవటంతో... తన టీవీఎస్ స్కూటర్ను సద్వినియోగం చేసుకున్నారు. శనగ పంటలో స్కూటర్కు జెంతెలు కట్టి తెలివిగా కలుపు తీశాడు. ఈ వినూత్న ఆలోచన అందరినీ ఆలోచింపజేస్తోంది.
టీవీఎస్ మోపెడ్ ఇలా కూడా వాడొచ్చా..!
రైతులు పొలంలో కలుపు మొక్కలు ఎన్నో విధాలుగా తీస్తారు... మందులు పిచికారీ చేస్తారు, మనుషులు తీస్తారు, ఎద్దులతో దున్నిస్తారు... ఈ అన్నదాత మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. ఎద్దుల స్థానంలో మోపెడ్ వాహనంతో కలుపు తీశాడు. ఆ కథేెంటో మనమూ చూద్దామా..!
టీవీఎస్ మోపెడ్ ఇలా కూడా వాడొచ్చా..!