కర్నూలులోని కేశవ మెమోరియల్ పాఠశాలలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీకి సంబంధించి.. భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు కొలతలు తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న 150 మందికి నేడు కొలతలు తీసుకొని వచ్చే నెలలో వారికి కృత్రిమ పంపిణీ చేస్తామని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతొందని చెప్పారు.
భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో.. కృత్రిమ అవయవాల పంపిణీకి కొలతలు
భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసేందుకు కొలతలు తీసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న 150 మందికి వచ్చే నెలలో కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కృత్రిమ అవయవాలు పంపిణీకి కొలతలు స్వీకరణ