కర్నూలులో 2014లో రూసా పథకం కింద 70 లక్షల రూపాయలతో నూతన భవనాల నిర్మా ణం, 60 లక్షల రూపాయలతో నూతన పరికారల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. ఇప్పుడు ఈ భవానాల నిర్మాణం పూర్తయినా.. అవసరమైన ఫర్నీచర్ లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని నంద్యాల, డోన్, పత్తికొండ, నందికొట్కూరు కళాశాలలదీ ఇదే పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
భవనాలు ఉన్నా పరికారాలు లేవు - latest news of kurnool govt collages
రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ పథకం(రూసా) లక్ష్యం... నీరుగారిపోతోంది. కర్నూలు జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన కళాశాల భవానాలు సరైన ఫర్నీచర్ లేక వెలవెలబోతున్నాయి.
నూతన భవనాలలో పరికరాల కొరత
TAGGED:
RUSA SCHEEME LATEST NEWS