ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 28, 2020, 10:43 AM IST

ETV Bharat / state

వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

నంద్యాల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పర్యటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

MLA Shilpa Ravichandra Kishore Reddy visited flood prone areas in Nandyala town.
వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన


కర్నూలు జిల్లా నంద్యాలలో వరద ముంపు ప్రాంతాలను శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరిశీలించారు. పట్టణంలో హరిజనవాడ, బైటిపేట, సరస్వతినగర్, శ్యాంనగర్ తదితర కాలనీల్లో ఆయన పర్యటించారు. వరద బాధితులకు అండగా ఉంటామని.... అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే శిల్పా భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details