ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 15, 2021, 4:34 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అతని తల్లి వెల్లడించారు.

man suicide attempt in kurnool district
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యయత్నం

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఫరూక్ నగర్​కు చెందిన సుభాన్ అనే వ్యక్తి... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందిన కారణంగానే.. తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని సుభాన్ తల్లి తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details