ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 20, 2019, 2:12 PM IST

ETV Bharat / state

ఉల్లి లొల్లి.. ఎమ్మిగనూరులో తోపులాట

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లిగడ్డల కోసం ప్రజలు ఎగబడ్డారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి నిల్వలు అయిపోవడంతో పంపిణీ రెండు రోజులపాటు నిలిపివేశారు. అధికారులు మరో లారీ ఉల్లిగడ్డలు తెప్పించారు. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా మార్కెట్​కు తరలివచ్చారు. రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినా తోపులాట జరిగింది.

ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట
ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట

ఎమ్మిగనూరులో రాయితీ ఉల్లికోసం తోపులాట
.

ABOUT THE AUTHOR

...view details