ఆంధ్రప్రదేశ్

andhra pradesh

100 కిలోల నకిలీ విత్తనాలు పట్టివేత

అరకొర వర్షాలు, విత్తన కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ నకిలీ విత్తనాలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా నకిలీ విత్తనాలు కిలోలకొద్దీ మార్కెట్‌లోకి వస్తున్నాయి.

By

Published : Jun 27, 2019, 4:25 PM IST

Published : Jun 27, 2019, 4:25 PM IST

fake seeds seized

నకిలీ విత్తనాలు పట్టివేత

కర్నూలు జిల్లా ఆదోనిలో 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 సంచుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు గుర్తించారు. తక్కువ డబ్బులకు వస్తున్నాయని రైతులెవరూ నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచిస్తున్నారు వ్యవసాయాధికారులు.

ABOUT THE AUTHOR

...view details