ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2019, 10:07 AM IST

ETV Bharat / state

స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి

నంద్యాలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలిపారు.

స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి

స్వతంత్ర అభర్థిగా ఎస్పీవై రెడ్డి
తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి స్వతంత్రంగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో మాండ్ర శివానందరెడ్డిని బరిలోకి దింపుతోంది తెలుగుదేశం. తనకు టికెట్‌ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఈయన... నంద్యాల నుంచే స్వతంత్రుడిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details