కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేట కాలనీలో విద్యుదాఘాతంతో సంజీవ్ ( 25) అనే యువకుడు మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుదాఘాతంతో ఆగిన యువకుడి గుండె
కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తికి ప్రమాదవశాత్తూ.. విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యక్తి