ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఆగిన యువకుడి గుండె

కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తికి ప్రమాదవశాత్తూ.. విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : Jul 26, 2019, 8:43 AM IST

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యక్తి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేట కాలనీలో విద్యుదాఘాతంతో సంజీవ్ ( 25) అనే యువకుడు మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనులకు కూలీగా వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details