ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 8:11 PM IST

ETV Bharat / state

వాహనదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

ద్విచక్రవాహనదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు గన్నవరం పోలీసులు. విజయవాడలో కూరగాయల అమ్మకాలు జరిపి గ్రామాలకు వెళ్తున్నవారిపై రసాయన ద్రావణం చల్లారు.

sodium hypochlorite sprays on bykers in vijayawada
వాహనదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

విజయవాడ నగర శివారు నూజివీడు రహదారి సూరంపల్లి అడ్డరోడ్డులో నగరం నుంచి గ్రామాలకు వెళ్ళే ద్విచక్రవాహనదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు గన్నవరం పోలీసులు.

విజయవాడ నగరంలో కూరగాయలు, మామిడికాయల అమ్మకాలు జరిపి తిరిగి ఇళ్ళకు చేరుకునే వాహనదారులు, రైతులపై వైరస్ నాశక రసాయన ద్రావణం చల్లారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details