ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిటాలలో 34 రాతి క్వారీలు నిలుపుదల - latest news on paritala stone quarey

కృష్ణాజిల్లాలో 34 క్వారీలను అధిాకారులు మూసివేశారు. కంచికచర్ల మండలం పరిటాలలోని 34 రాతి క్వారీలలో భద్రత ఏర్పాట్లు సక్రమంగా లేవన్న కారణంతో నిలుపుదల చేస్తూ.. గనులు, భూగర్భ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు

పరిటాలలో 34 రాతి క్వారీలు నిలుపుదల

By

Published : Oct 23, 2019, 5:50 PM IST

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాలలోని 34 రాతి క్వారీలను నిలుపుదల చేస్తూ గనులు, భూగర్భ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌ భద్రత ఇంజనీర్లు లేరన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్​ అధికారుల నివేదిక మేరకు గనుల శాఖ అధికారులు ఈ క్వారీలపై చర్యలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details