ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్​కు ప్రధాని మోదీ ఫోన్

By

Published : Apr 20, 2020, 4:54 AM IST

కరోనాపై సీఎం జగన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో సంభాషించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం అనుసరిస్తున్న వ్యూహాలను తెలిపారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని వివరించారు.

సీఎం జగన్​కు ప్రధాని మోదీ ఫోన్
సీఎం జగన్​కు ప్రధాని మోదీ ఫోన్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​కు ప్రధానమంత్రి మోదీ ఫోన్​ చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకా చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచామని ప్రధాని దృష్టికి ఆయన తీసుకువచ్చారు.

ABOUT THE AUTHOR

...view details