రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలను ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకా చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచామని ప్రధాని దృష్టికి ఆయన తీసుకువచ్చారు.
సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్
కరోనాపై సీఎం జగన్తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం అనుసరిస్తున్న వ్యూహాలను తెలిపారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని వివరించారు.
![సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్ సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6861392-915-6861392-1587338476339.jpg)
సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్